Friday, February 5, 2016

పురానాపూల్‌లో మ.1:30 గంటలకు 55 శాతం పోలింగ్

హైదరాబాద్ : పురానాపూల్‌లో రీపోలింగ్‌లో పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1:30 గంటల వరకు 55 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మరో మూడు గంటల్లో పోలింగ్ పూర్తి అవుతుండటంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పురానాపూల్‌లోని 36 కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 

No comments:

Post a Comment