మెగాస్టార్ చిరంజీవి హోస్ట్గా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు-4’ షో ప్రారంభం కాబోతోంది. ఈ షో తొలి ప్రోమోను మాటీవీ శనివారం రాత్రి లాంచ్ చేసింది.
‘వెండితెర మీద మీరు నన్ను గెలిపించారు. బుల్లితెర మీద మిమ్మల్ని గెలిపించడానికి వస్తున్నాను.. కమాన్.. లెటజ్ ప్లే’ అంటూ మెగాస్టార్ ఈ ప్రోమోలో సవాల్ చేశాడు. నాగార్జున తరువాత ఇక చిరు హోస్ట్గా ఈ షోను రక్తి కట్టించనున్నాడు. డిసెంబరు 12 నుంచి ఎపిసోడ్స్ స్టార్ట్ అవుతాయి.
‘వెండితెర మీద మీరు నన్ను గెలిపించారు. బుల్లితెర మీద మిమ్మల్ని గెలిపించడానికి వస్తున్నాను.. కమాన్.. లెటజ్ ప్లే’ అంటూ మెగాస్టార్ ఈ ప్రోమోలో సవాల్ చేశాడు. నాగార్జున తరువాత ఇక చిరు హోస్ట్గా ఈ షోను రక్తి కట్టించనున్నాడు. డిసెంబరు 12 నుంచి ఎపిసోడ్స్ స్టార్ట్ అవుతాయి.
No comments:
Post a Comment